55

ఉద్యమాలే ఊపిరిగా.. ప్రజాహితమే ప్రాణంగా వైవీబీ విజయ గీతిక

యలమంచిలి వెంకట బాబూరాజేంద్రప్రసాద్ .. తెలుగురాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. ఉద్యమాలే ఊపిరిగా ముందుకు సాగుతున్న ఆయన సాధించిన విజయాలు అసామాన్యం. విద్యార్థి దశ నుంచే ఆయన పోరాటం మొదలైంది. అవినీతిపై శమరశంఖం పూరించే తత్త్వం ఆనాడే అలవడింది. అలా విద్యార్థి దశలోనే మొదలైన ఆయన ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నాయకుల్లో ఒకరిని చేసింది. సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడడం విజయం సాధించే వరకు మడమ తిప్పకపోవడం ఆయన నైజం. ఫలితంగా ఆయన ఖాతాలో ఎన్నో విజయాలు. […]

ఉద్యమాలే ఊపిరిగా.. ప్రజాహితమే ప్రాణంగా వైవీబీ విజయ గీతిక Read More »