October 8, 2020

G

బ్రహ్మయ్య అవార్డు (మునగాల రిపోర్టు)

ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రెవిన్యూ శాఖను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు నిర్వహించడం జమీందారీ రైతులకు ఉత్సాహం కలగజేసింది. జమీందార్లు చూపే నిరంకుశత్వాన్ని ప్రతిఘటించేందుకు రైతులందరూ సంఘటితమయ్యారు. అప్పట్లో మునగాలలో జమీందారీ రైతు సమస్యలు చాలా కష్టంగా తయారయ్యాయి. బెజవాడలో జరిగిన రైతులు జమీందారు ప్రతినిధుల సమావేశంలో బీఎన్ మూర్తి కృషి ఫలితంగా గొట్టిపాటి బ్రహ్మయ్యను మధ్యవర్తిగా ఇరువర్గాలు అంగీకరించారు. ఆ సమస్యను బ్రహ్మయ్య చాలా కష్టపడి పరిష్కరించారు. 10 జనవరి 1938లో 17 షరతులతో […]

బ్రహ్మయ్య అవార్డు (మునగాల రిపోర్టు) Read More »

y

నమ్మకం, నాణ్యత పెట్టుబడిగా.. వ్యాపారంలో దూసుకెళ్తున్నయలమంచిలి ప్రభు

రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు గ్రామాలు, పట్టణాల్లో బావులు, చెరువులు, నదుల నీటిని తాగేవారు. కాలక్రమేణా పరిశ్రమలు పెరగడంతో నదులు కలుషితమయ్యాయి. చెరువులు, భూగర్భ జలాలు కూడా తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో క్రమంగా ప్రజలు శుద్ధి చేసిన తాగునీటిని వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సాంకేతికత పెరిగి ఆర్వో నుంచి ఆల్కలైన్ వాటర్‌ను అందించే ప్యూరిఫైర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నా, వాటి సామర్థ్యంపై మాత్రం నమ్మకం అంతంతమాత్రమే. దీంతో

నమ్మకం, నాణ్యత పెట్టుబడిగా.. వ్యాపారంలో దూసుకెళ్తున్నయలమంచిలి ప్రభు Read More »