mun

వ్యూహాలు… ప్రతి వ్యూహాలు… ఏమిటో రాబోయే ఫలితాలు?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచీ అధికార వైసీపీ రాబోయే మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తాము భావించినట్టుగా 13 వేల పై చిలుకు పంచాయతీల్లో 96 శాతం విజయం సాధించలేకపోయినందుకు అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరిపై గుస్సాగా ఉన్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ప్రధాననాయకులుగా చెలామణీ అయిన వారి నియోజకవర్గాల్లోనే వైసీపీ మద్దతుదారులు గణనీయంగా ఓటమిని చవిచూడటం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష టీడీపీని […]

వ్యూహాలు… ప్రతి వ్యూహాలు… ఏమిటో రాబోయే ఫలితాలు? Read More »