June 23, 2021

MD

రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం

భారత రాజకీయాలను పరికించి చూస్తే ఇటీవల ఓ కొత్త విషయం అర్థమవుతోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాత్రంత్యం క్రమంగా మట్టిలో కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకున్న భరతమాత తిరిగి నియంతృత్వం చేతుల్లోకి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. అసమ్మతి గళం వినిపించినా, విమర్శలు చేసినా ప్రభుత్వాలకు ఎందుకనో రుచించడం లేదు. ఎలాంటి జంకూగొంకు లేకుండా విమర్శలు చేస్తున్న వారిపై దేశద్రోహం (రాజద్రోహం) కేసులు పెట్టి అరెస్టులు చేసి విచారణ పేరుతో కోర్టులు చుట్టూ తిప్పుతూ నానా హింసలు […]

రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం Read More »

ch

చనిపోయిన వ్యక్తిలో కరోనా వైరస్ సజీవంగా ఉంటుందా?

ఏ ముహూర్తాన అయితే కరోనా వైరస్ ఈ భూమ్మీద అడుగుపెట్టిందో కానీ అప్పటి నుంచి బంధాలు, బంధుత్వాలు మాయమయ్యాయి. ఆత్మీయ సంభాషణలు, పలకరింపులు దూరమయ్యాయి. మన ఆత్మీయులో, స్నేహితులో దూరమైతే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేవాళ్లం. తామున్నామంటూ వారిలో భరోసా నింపేవాళ్లం. దీంతో వారు ఆత్మీయులను కోల్పోయిన బాధ నుంచి త్వరగా బయటపడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. పలకరింపులు లేవు, పరామర్శలు లేవు. మన సొంతవారు దూరమైనా సరే దగ్గరకు వెళ్లేందుకు జంకుతున్నారు. కరోనా భయంతో

చనిపోయిన వ్యక్తిలో కరోనా వైరస్ సజీవంగా ఉంటుందా? Read More »

ps

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు రాష్ట్రపతి చేతుల మీదగా సత్కారం పొందుతున్న పావులూరి శివరామకృష్ణయ్య ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య(98) కన్నుమూశారు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. అమర్తలూరు మండలం గోవాడలో ఆయన జన్మించారు. ప్రాథమిక విద్య గోవాడలో, ఉన్నతవిద్య తీరుమెళ్ల, మెట్రిక్యులేషన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గాంధీ ఆశయాలకు ఆయన ప్రభావితుడయ్యారు. వార్దా సేవాగ్రామ్‌లో 1934లో ఏడాది పాటు గాంధీకి సేవలందించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు.. పావులూరి ఇకలేరు Read More »

ab

రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య

రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య దుమ్మెత్తి పోసుకోవడం, శ్రుతి మించి తిట్టుకోవడం, అందినంత దోచుకోవడం.. ఇవీ నేటి రాజకీయాల తీరు. ప్రజాసేవకు నేరుగా ఉన్న ఈ గొప్ప మార్గం ఎలా దుర్వినియోగం అవుతున్నదీ తెలంగాణ అభ్యుదయవాది చేకూరి కాశయ్య కన్నుమూత మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత చేకూరి కాశయ్య మే 25న అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి

రాజకీయాల్లో విలువకు పట్టం కట్టిన నేత చేకూరి కాశయ్య Read More »