రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం
భారత రాజకీయాలను పరికించి చూస్తే ఇటీవల ఓ కొత్త విషయం అర్థమవుతోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాత్రంత్యం క్రమంగా మట్టిలో కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకున్న భరతమాత తిరిగి నియంతృత్వం చేతుల్లోకి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తోంది. అసమ్మతి గళం వినిపించినా, విమర్శలు చేసినా ప్రభుత్వాలకు ఎందుకనో రుచించడం లేదు. ఎలాంటి జంకూగొంకు లేకుండా విమర్శలు చేస్తున్న వారిపై దేశద్రోహం (రాజద్రోహం) కేసులు పెట్టి అరెస్టులు చేసి విచారణ పేరుతో కోర్టులు చుట్టూ తిప్పుతూ నానా హింసలు […]
రాజద్రోహం.. ప్రభుత్వాల నయా అస్త్రం Read More »