July 20, 2021

nv

నవీన కాలమ్

ఎప్పుడూ పెళ్ళిళ్ళు పేరంటాలు వాటికి ముందు వెనుక విషయాలు తప్ప వేరొకటి వ్రాయటానికి నా అనుభవాలు కేవలం వాటి చుట్టూనే ఉంటుంటాయి. కానీ ఇప్పుడు తమ వాళ్ళు తమ కళ్ళముందే ఇలా ఆసుపత్రికని వెళ్ళి తిరిగిరాని లోకానికి వెళ్ళే వారి గురించే వినవలసి వస్తోంది. ఎటు విన్నా అవే మాటలు. ఫోన్‌ చేస్తే అవే సంగతలు. అందరూ ఇంట్లో బాగున్నారా అని ఒకప్పుడు మంచితనంతో మాటవరసకి పలకరించేవాళ్ళు. కానీ, ఇప్పుడు ఏమి వినవలసి వస్తుందోనన్న భయంతో పలకరించవలసి […]

నవీన కాలమ్ Read More »

vrud

వృద్ధులపై దాడులకు కళ్లెం పడేది అప్పుడే!

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు ఉన్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరనంత వరకు మన దేశంలో వృద్ధులు ఎంతో గౌరవంగా జీవించారు. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక, సామాజిక అంశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ఉద్యోగాల వేటలో తల్లిదండ్రులకు పిల్లలు దూరం కావడంతో చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. కొందరు మాత్రం తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నా నేటి ఆధునిక నాగరికత వారిమధ్య విభజన రేఖ గీసింది. ఇంకొందరైతే తల్లిదండ్రులను బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు

వృద్ధులపై దాడులకు కళ్లెం పడేది అప్పుడే! Read More »

p1

ప్రపంచంపైకి మరో కొత్త వేరియంట్.. లంబ్డా

ఈ ప్రపంచంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు బోల్డన్ని వేరియంట్లు వెలుగుచూశాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైనదిగా చెబుతున్న ‘డెల్టా’ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. గతంలో వెలుగుచూసిన అన్ని వేరియంట్ల కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడమే కాక, ప్రమాదకరమైది కూడా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పటి వరకు ఆల్ఫా, గామా వేరియంట్లే ప్రమాదకరమైనవిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు

ప్రపంచంపైకి మరో కొత్త వేరియంట్.. లంబ్డా Read More »

kamma1

దక్షిణ కమ్మ మహాజన సంఘం కోవిల్‌ పట్టి – తమిళనాడు

కమ్మ మహాజన సంఘంను 11.1.1919 సంవత్సరం మద్రాసు ప్రెసిడెన్సీ, తిరున మేసి జల్లా కోవిలపట్టి నందు కమ్మ వంశంలో ముఖ్యులైన ్గaఎఱఅసaతీ శీట ఖబతీబఙఱసబశ్రీaఎ, నవతీఱషaఅవఅ్‌aశ్రీ aఅస ూవశ్రీఙaశ్రీజూa్‌్‌వకి చెందిన శ్రీమాన్‌ నారాయణ స్వామినాయుడు మరియు కావడిపట్టి సుబ్బనాయుడు కృషి ఫలితంగా ఆవిర్భవించింది. మొదటి కమ్మ మహాజన సంఘమునకు : అధ్యక్షులు : శ్రీమాన్‌ బెల్లం సుబ్బనాయుడుగారు సెల్వంపట్టి జమిందార్‌ కార్యదర్శి : పి.ఎన్‌. కొండల నారాయణ స్వామి నాయుడు గారు, కురువికులం జమిందార్‌ ఉపాధ్యక్షులు :

దక్షిణ కమ్మ మహాజన సంఘం కోవిల్‌ పట్టి – తమిళనాడు Read More »

ntr-11

చిత్రసీమలో యన్టీఆర్‌ తొలి అడుగులు

మద్రాసు స్టేషన్లో రైలు దిగి నియో మోడరన్‌ లాడ్జికి వెళ్ళి, రూములో తన చిన్న ట్రంకు పెట్టెను పెట్టి, స్నానం చేసి, స్టూడియోలో ఎల్‌.వి.ప్రసాద్‌ గారిని కలవడానికి యన్టీఆర్‌ వెళ్లారు. ప్రసాద్‌ ఆయన్ని సౌహార్ద్రతతో పలకరించారు. యన్టీఆర్‌ కూడా ఆయనతో మనసు విప్పి మాట్లాడారు. ‘‘మీరు అనుభవజ్ఞులు. నాకు ఇప్పుడు ఇరవై అయిదేళ్ళు. గవర్నమెంటు ఉద్యోగం ఉంది. అది వదిలేస్తే నాకు మరో ఉద్యోగం దొరకదు. నేను సినిమాకు పనికి వస్తానా? నాకు అర్హత ఉందా లేదా

చిత్రసీమలో యన్టీఆర్‌ తొలి అడుగులు Read More »

narasimhaerao

ఉన్నత లక్ష్యాలు ఏవి?

ఉన్నతంగా రూపొందాలన్న ఆకాంక్షను అందరూ ఎందుకు ఆదరించరు? తాము అతి సామాన్యులమని, ఉన్నతంగా ఎదగాలని కోరుకోవడం సరికాదని, ఈ విషయం ఎవరికైనా చెబితే అవహేళన చేస్తారని, అంతులేని ఆశతో స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నామని చిన్నచూపు చూస్తారని అత్యధికశాతం మంది భయపడుతుంతారు. ఈ కారణంతోనే ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచనలను తొలిదశలోనే తుంచి వేస్తారు. ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచనే ఎవరికైనా ఉన్నతంగా ఎదగడానికి రాచబాటవేస్తుంది. అయితే తమ ఆలోచనలు సరైనవో కావో తెలుసుకోవడమెలా? అసలు ఉన్నతమైన లక్ష్యాలేవి? ఆ లక్ష్యాల

ఉన్నత లక్ష్యాలు ఏవి? Read More »

Editor

రూటు మార్చుకుంటున్న రాజకీయాలు!

చూస్తుంటే రాజకీయాల రంగు వెలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు రాజకీయాన్ని యజ్ఞంలా భావించేవారు. అందులో దిగిన వారు నిరంతరం దేశ హితం కోసం, ప్రజల బాగు కోసం కష్టపడేవారు. ఈ క్రమంలో కుటుంబాలను సైతం పట్టించుకునేవారు కాదు. ప్రజలే సర్వస్వంగా, వారి కష్టాలు తమవిగా భావించేవారు. ఈ క్రమంలో ఆస్తులు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కొంత మార్పు వచ్చింది. స్వలాభాపేక్ష కలిగింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక కొంత ‘వెనకేసుకోవడం’ మొదలుపెడుతూనే ప్రజా సమస్యలపైనా దృష్టి సారించేవారు.

రూటు మార్చుకుంటున్న రాజకీయాలు! Read More »

vs

ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా టాపర్‌ డాక్టర్ చిగురుపాటి వేదసంహిత

డాక్టర్ చిగురుపాటి వేద సంహిత.. తెలంగాణలో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరేందుకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారు వేదసంహిత. ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఒకటైన ట్రామా సర్జరీ కోర్సుల్లో ఈ ర్యాంకు దక్కింది. ఓ ప్రణాళిక ప్రకారం చదవడం వల్లే తనకు ఈ ర్యాంకు సాధ్యమైందని వేద సంహిత పేర్కొన్నారు. డాక్టర్ చిగురుపాటి

ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా టాపర్‌ డాక్టర్ చిగురుపాటి వేదసంహిత Read More »

dr-1

150 ఏళ్ల అమెరికా ఏఎంఏ చరిత్రలో రికార్డు సృష్టించిన డాక్టర్ బాబీ ముక్కామల

అమెరికాలో కమ్మవారి కీర్తిప్రతిష్ఠలు హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. అగ్రరాజ్యంలో అడుగుపెట్టి తెలుగు నేల కీర్తిబావుటా ఎగురవేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల చేరారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) చైర్మన్‌గా ఎన్నికై మొత్తం దేశానికే గర్వకారణంగా నిలిచారు. 16 జూన్ 2021లో ఏఎంఏ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్ ముక్కామల ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. డాక్టర్ ముక్కామల అసలు పేరు శ్రీనివాస్ అయినప్పటికీ బాబీగానే ఆయన చిరపరిచితులు.

150 ఏళ్ల అమెరికా ఏఎంఏ చరిత్రలో రికార్డు సృష్టించిన డాక్టర్ బాబీ ముక్కామల Read More »