September 7, 2021

CORONA

కరోనా భరతం పడుతున్న డాక్టర్ కృష్ణ ఎల్ల

డాక్టర్ కృష్ణ ఎల్ల.. ఈ పేరు వింటే చాలు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఆమడ దూరం పారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19పై జరుగుతున్న పోరులో ఆయన పాత్ర అమోఘం. దేశానికి గర్వకారణం. ఆయన సారథ్యంలోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ‘కొవాగ్జిన్’ పేరుతో తీసుకొచ్చిన కరోనా టీకా ప్రపంచ బయోటెక్నాలజీ రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. సమర్థత విషయంలో మేటిగా నిలిచింది. బయోహిబ్, బయోపోలియో, కోమ్‌వ్యాక్ 3/4/5, హెచ్ఎన్‌వ్యాక్, ఇండిర్యాబ్, జెన్‌వ్యాక్, రెవాక్-బి ఎంసీఎఫ్, […]

కరోనా భరతం పడుతున్న డాక్టర్ కృష్ణ ఎల్ల Read More »

mamsam

మనం మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు!

మనుషుల ఆహారపు అలవాట్లను బట్టి మూడు రకాలుగా విభజించొచ్చు. జంతువులు, పశుపక్ష్యాదుల్లోనూ ఇవే రకాలు ఉంటాయి. ఇందులో ఒకటి మాంసాహారం మాత్రమే తినేవి కాగా, రెండోవి శాకాహారాన్ని మాత్రమే భుజించేవి. రెండూ భుజించేవి మూడో కోవకు చెందినవి. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, అసలు మనిషి మాంసాహారం తినొచ్చా? అందుకు ప్రకృతి అనుమతి ఇస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే తొలుత మనిషికి, జంతువులకు మధ్య ఉన్న ఆహారపు అలవాట్లను పోల్చి చూడాల్సి ఉంటుంది. మాంసాహార జంతువులైన

మనం మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు! Read More »

G

నేను మాట్లాడిన తర్వాతే ఉపన్యాసాలు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చుక్కాని కాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం. —————- 1921లో బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు

నేను మాట్లాడిన తర్వాతే ఉపన్యాసాలు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

MD

హతవిధీ.. రెండేళ్లకే ఇలా అయిందేమిటి!

మాటాడితే సంక్షేమం.. మీట నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు.. ఏపీలోని వైసీపీ నేతల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పే మాట ఇదే. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం విదిలించే డబ్బులకు అలవాటు పడిన జనం అభివృద్ధి అంటే అదే కాబోలు అనుకుని జబ్బలు చరుచుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా కనిపించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజా ధనాన్ని పప్పుబెల్లాల్లా పంచేసి మరో 30 ఏళ్లపాటు అధికారం చలాయించాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. సంక్షేమం

హతవిధీ.. రెండేళ్లకే ఇలా అయిందేమిటి! Read More »