లాక్ డేన్ వల్లన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటన హైదరాబాదుకు చెందిన వడ్లమూడి రాజేష్ కు 5000 వేల రూపాయలు
3000 వేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులను
విశాఖపట్నానికి చెందిన మాగంటి దన వెంకట రాంప్రసాద్ కు 5000 రూపాయలు సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది
మాగంటి రాంప్రసాద్ కు మే నెలలో కూడా ఐదు వేల రూపాయలు అందజేసినట్లు
సమస్త పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు
