రావెళ్ళ ప్రభువు (1489-1933)

rp

రావెళ్ళ వీరమ్లు భూపతి 1489`1493
రావెళ్ళ తిప్పభూపాుడు క్రీ.శ. 1498
రావెళ్ళ అయ్యప్పరాజు 1500 ఎ.డి.
రావెళ్ళ తిప్పభూపాుడు (రెండవ)
రావెళ్ళ కొండ భూపాుడు
రావెళ్ళ అయ్యప్ప నాయకుడు 1542`65
రావెళ్ళ రెండవ లింగప్పపాుడు 1586`1614
రావెళ్ళ రెండవ కొండభూపాుడు
రావెళ్ళ తిమ్మ భూపాుడు
రావెళ్ళ ముద్దు నాయకేంద్రుడు 1616 ఎ.డి.
రావెళ్ళ వెంగభూపాుడు 1538
రావెళ్ళ పాపానాయనింగాడు 1660 ఎ.డి.
రావెళ్ళ ముద్దు కృష్ణప్పనాయనింగారు
రావెళ్ళ మ్లనృపాుడు 1530`42 (తిరునాన్కురు, కొలికత్‌)
రావెళ్ళ రమనప్పనాయుడు 1564`72
రావెళ్ళ తిమ్మనాయుడు 1700
రావెళ్ళ మల్లానాయుడు క్రీ.శ. 1575
రావెళ్ళ ముద్దుకృష్ణమనాయుడు 1575
కొచ్చర్లకోట సంస్థానం
రావెళ్ళ వెంకటాద్రి ప్రభువు 1710
రావెళ్ళ కుమారవీరమల్లారావు
రావెళ్ళ ఉద్దండ మల్లానాయుడు 1764
రావెళ్ళ తిరువెంగళప్పనాయుడు 1751
సంస్థానం
రావెళ్ళ పెద్దకస్తూరి రంగ అప్పస్వామిగారు 1810
రావెళ్ళ వెంకటరంగ అప్పస్వామి నాయుడు 1854-1869
రావెళ్ళ కస్తూరి రంగ అప్పస్వామినాయుడు 1869-1900
రావెళ్ళ వెంకటరంగ అప్పస్వామినాయుడు 1921-1933
రావెళ్ళ అప్పస్వామినాయుడు 1933
విజయనగర సామంతులో రావెళ్ళవారు ఒకరని నాటి శాసనాు సాహిత్యం త్పొచున్నవి. రావెళ్ళ వంశీకు కమ్మవారిలో మిక్కిలి ప్రసిద్ధికి వచ్చిన శూరవంశమువారు. వీరివంశము 13వ శతాబ్దము నుండి కన్పడుచున్నది. క్రీ.శ.1257 సం॥ నాటికి పాలించుచుండిన చాళుక్య చక్రవర్తియగు మూడవరామరాజు కామున రావెళ్ళ నాయకుడు ఒకరు ఉన్నట్లు శాసనము ద్వారా తెలియున్నది. (ఎన్‌.ఐ.ఎస్‌.6) తరువాత వీరివృత్తాంతము తెలియుటలేదు. వీరు సేనాపతుగా ఎక్కువ కనిపించుచున్నారు. వీరికి గ ‘‘చమర్తి గండ’’ బిరుదునుబట్టి వీరు దుర్జయాన్వయులోని వారని తెలియుచున్నవి. వీరు విజయనగర రాజగు మొదటి బుక్కరాయు కాములో 1364 నుండి శ్రీశైము దూపాటిసీమ కధిపతుగా నుండిరి.
వీరుడు రావెళ్ళ మ్లభూపతి క్రీ.శ. 1485-1530
ఈయన విజయనగర రాజ్యపాకుడగు సాళువ నరసింహరాయవద్ద మొదట ఒక సేనాపతిగా ఉండి ప్రసిద్ధికి వచ్చెను. రావెళ్ళ మ్లనృపాుడు గుడిపాటికోట వద్ద రాయకును మహమ్మదీయ ప్రభువగు కుతుబు శాహకును జరిగిన యుద్ధములో తమ అద్భుత పరాక్రమమును కనపరచి రాయవారిచే అనేక బిరుదును సంపాదించుటయేగాక ‘‘రాజహృదయ భ్ల ప్రతాప ప్రభావుం’’డని ప్రత్యేకముగా శ్లాఘింపడబుచుచువచ్చెను. రావెళ్ళవారి చారిత్రక వృత్తాంత మంతయు చక్కగా వివరించిన సౌగంధిక ప్రసవావహరణమును గ్రంథమున రత్నాకరం గోపాకవి ఈ మ్లభూపతినిట్లు వర్ణించియున్నారు.
‘‘ఆ కమ్మవంశ సు`ధాంబోధిమందు రాకానిశాకర`రమణజెన్నొంచి యనుపమాటోపసా హసవిక్రమార్కుడను చురాయ కుమారు-భినుతింపగను విమతరాద్భయదమై విస్మయంబగుచు, గొమరొందుగుడిపాటి-కోట చెంగటను, కుతలాధిపతుల్లె గొనియాడి మెచ్చ, కుతుబుశాహ బంబు ఘోరించినరికి బ్లొగా రాయ`చే హెచ్చు బిరుదు, ల్లెగైకొని మదాహిత రాజహిదయ భట్ల ప్రతాపప్ర-భావుండనంగ, మ్ల భూరమణుడు-మహికీర్తినించ వినుతు గాంచురా `వెళ వీరమ్ల, జననాథచంద్ర వంశంబున నరి॥’’
ఇందలి కుతుబుశాహు, బహమనీ సుల్తాను సామంతుడుగ పనిచేసిన కులీ కుతుబుల్‌ మర్క్‌ అనునతడేయనియు, ఇతడు క్రీ.శ. 1495 మొదు 1512 వరకు అతని సామంతునిగానుండి తర్వాత బహమనీ సుల్తాను ధిక్కరించి కుతుబుశాహయును నామమున స్వతంత్రుడై గోల్కొండ నవాబుగా చరిత్రకాయి గుర్తించియున్నారు. (ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంపు 15 సం॥6) అందుచే ఈ రావెళ్ళ మ్లభూపతి క్రీ.శ.1495 సం॥ ప్రాంతీయుడనవచ్చును. ఆ కామున నరసింహరాయకును, బీజపూరు, బీదరు, గోల్కొండ నవాబుకును ఘోర యుద్ధము జరుగుచు వచ్చెను. ఇవి క్రీ.శ.1489, 1493 సం॥ లోను తర్వాతను ఉండెను. ఆయా యుద్ధములో ఈ వీరాగ్రేసరుడు పాల్గొని సేనాపతిగా నుండి తన శౌర్యమును ప్రకటించెను. ఈ మ్లభూపతి ‘‘పెదారికట్ల’’ రాజధానిగ చేసుకొని పాలించినట్లు చెప్పుదురు. రావెళ్ళవారు పచ్చగుళ్ళపాడు రాజధానిగా జేసికొని అంగీరు పాదుషాకాంలో పాలించుచుండిరని కొచ్చెర్ల కోట స్థపురాణంలో చెప్పబడినది.
ఈ వంశీకుకు బసవశంకర టెక్కముగదు. ఈ రావెళ్ళ వీరమ్ల భూపతి తురుష్కుతో నొనర్చిన యొక యుద్ధమున జయముతో వచ్చుచుండగా ఒక భట్టు రాయతో ఇట్లు విన్నవించెను.
ఊ॥ అ్లవే కమ్మమూకట – నావ రావెళ్ళ వంశ చంద్రుడౌ
మ్లయభూపు దుర్భరస-మగ్రబంఋ మండలాగ్రముల్‌
రa్లపుట్టొన్‌ బసవ-శంకరు టెక్కము భూరివీరభూ
వ్లభ మల్లికార్జునుండు-వాదె సుమీ జగదేక వీరుడున్‌.
ఈయన శార్యమును కన్నులార గాంచిన వారితని వీరమ్ల భూపతియని పిుచుచుండగా చివరకదియే నాతని పేరయ్యెను. ఈ పేరుననే అనేక చాటువు దొరుకుతున్నది.
చం॥ గొపు రాజ! రాజహితఖేన ! దాతసార్వభౌమ!ని
శ్చగుణలో! యాదవనిశాత్రవదుర్గ విఫా మన్నెమూ!
క కగుండుగుండ! హతక్మషకాండ! సరెవ్వరుర్వి నీ
కఘు పరాక్రమక్రమ జితార్జున! రావె మల్లి కార్జునా!
సీ॥ దురమందు నరివరకరిఘటనుగన్న
బూని డొక్కు చిన్గపొడిచి తరిమి
సమంశాత్రన వీరసైభవమ్ముం గన్న
కొమ్ము హుమ్మంచు గ్రుచ్చియెత్తి
మార్కొన్న పగర రామన్నెగిబ్బ కనుల్‌
ఖురుపుటాహతరజస్ఫురణ నడచి
మాకు గులాములై మాజొడ్డు నరిరాజు
వృషభంబును దక్కుటెడ్లజేసి
గీ॥ పందుగు మన్నెగిబ్బవాసి యుడిసి
రంకెలిడుచుండు నీవృషశంకరుండు
సమర రఘురామ! రావెళ్ళ సార్వభౌమ!
వైరిహృద్భ్ల ! యుద్దండ వీరమ్ల !
సీ॥ గగ్గోురాయని గహ్వరంబేచాు
నహితభూపతి గర్వ మపహరింప
ప్రతిపక్ష సాళ్వభూపతి మాత్రమే చాు
గడిదుర్గము క్లె దుడుకుజూప
జగతి గోపా నీసాహసంబేచాు
వైరు పురముంజూఱలాడ
గండరగండడన్గిండేకాడేచాు
విరచించు మన్నీ వెన్నుదన్న
అనుచు నృపతు మూడు సింహాసనము
బ్రస్తుతింతుడు దేవ ! నీ పౌరుషంబు
సమర రఘురామ ! రావెళ్ళ సార్వభౌమ !
వైరి హృద్భ్ల ! యుద్ధండ వీరమ్ల !
రావెళ్ళ వారు విజయనగర రాజ్యములోని పాలెగాళ్ళలో ఒకరు. వీరు రాజధానికి సపరివారులై వెడలినప్పుడు అచ్చట మకాము చేయుటకై 1260 కుంట వైశ్యా ప్రదేశ ముండెనని ‘‘విజయనగరం సామ్రాజ్యము’’ అను ప్రాచీన చరిత్ర పుస్తకము వ్ల విదితమగుచున్నది. (భారతిశు క్ల సంపుటము పుట 623), ఈమ్ల భూపాుడు నరసింహరాయ తర్వాత వీరనరసింహరాయ యొక్కయు, కృష్ణదేవరాయ యొక్కయు కాములో నున్నట్లే కనబడుచున్నాడు. పోర్చుగీసు వ్రాతకాడగు న్యూనిజు ననుసరించి సీవెను గ్రంథకర్త వ్రాసి ఫర్‌ గాటెన్‌ ఎంఫైర్‌ అను ఆంగ్ల గ్రంథములో కృష్ణదేవరాయ సామంతులో నొకమ్లప నాయకుని బేర్కొనుచు, అతని క్రిందనున్న రాజ్యాదాయము 13000 వరహానియు, అతని క్రింద 6000 క్బామును, 400 గుఱ్ఱమును ఉండెడివనియు రాయవారి కతడు 1/3 రాజ్యాదాయమును కప్పముక్రింద చెల్లించుచుండిననియు వ్రాసియున్నాడు. ఆ మ్లప నాయకుడు మన వీరమ్ల భూపతియేగాని అన్యుడుగాడని చెప్పవచ్చును. ఈ మల్లికార్జునునకు తిప్పనృపాుడను కుమారుడు జన్మించెను. మల్లికార్జునుడు కృష్ణదేవరాయు కన్నా 3 సం॥ కు ముందేననగా క్రీ.శ. 1527 సం॥ లో చనిపోయెనట (వాసిరెడ్డి మల్లికార్జున ప్రభువునకును హైదరజంగునకు జరిగిన యుద్ధమున ఒక రావెళ్ళ వీరమ్ల నాయడు చనిపోయినట్లు వాసిరెడ్డి వంశచరిత్ర తొపుచున్నది.)
ఈ మల్లికార్జునుని వంటి మహావీరపురుషు సైన్యాధిపతుగా ఉండుట వ్లనే మహమ్మదీయ దండయాత్రకు లెక్క చేయక స్థిరముగా కృష్ణదేవరాయ రాజ్యమునకు భద్రతయుండెను.
రావెళ్ళ తిప్ప భూపాుడు
వీరమ్ల భూపతికి తిప్పభూపాుడను కుమారుడు గడు. అతడు తండ్రి కాములోనే సేనాపతిగా పనిచేశాడు. వీరనరసింహ రాయకును, గజపతుకును జరిగిన యుద్ధములో ఇతడు చూపిన పరాక్రమమునకు మెచ్చుకొని రాయు ఈయనకు అనేక బిరుదును, ధ్వజమును, పట్టుగొడుగు, అందము, పాకు, హారము. పంచమహా శబ్ధగౌరవము, వన్నె వన్నెగుడారము, గుఱ్ఱము, ఏనుగు మున్నగు రాజలాంఛనమున్నింటిని పారితోషికముగా ఇచ్చెనట. ఈ విషయము సౌగంధిక ప్రసవాపహరణమిట్లు చెప్పుచున్నది.
ధీరత రావెళ్ళ – తిప్పభూవిభుడు హేరాళముగ ధాత్రి` నేుడు నుండి ! భుజ బలోద్దండుడై` పొదుచు వచ్చి గణపతి దళము` గదిసి చెందాడి వికంబుగా జేసి-వెనొటిఓట తరిమి, అకంక బిరుదధ్వ -జావళ్పుట్టు గొడుగుందము-గొనబువ్లకు, బెడిదంపు పేయి`పెద్దబూరగు వన్నెవన్నె గుడార్లు` వాజు కయి, చెన్నొందగైకొని` సిరుచే వెసి తనకీర్తినకది -క్తటమునించి, జనపాు రెన్నరా జ్యముచేయు చుండె॥
పురుషోత్తమ గజపతి వీర నరసింహరాయ కాములోను ప్రతాపరుద్ర గజపతి కృష్ణదేవరాయ కాములోను ప్రత్యర్థుగా నున్నందున ఈ తిమ్మ సృపాుడు ఓడిరచిన సైన్య మిందెవ్వరిదో తెలియటకు మీ లేకున్నది. కాని కృష్ణరాయు కళింగ దండయాత్ర వెడలినప్పుడు గజపతి దళముతో సమర రంగమున బోరాడినవారిలో నీ రావెళ్ళ వారు గూడనున్నట్లు కుమార ధూర్జటి రచించిన కృష్ణరాయ విజయమునందు ఈ క్రింద పద్యములో కదు.
ఉ॥ ఠీవిగ నౌకు వారును గ`డిరది రహిన్‌ మెగోటి వారలా
రావెవారు గూడుకొని `రాత్రి పగల్‌ చతురంగ సేనతో
నేవగ జూచినం దెలియ – నెంతయు శక్యము గాని దుర్గమా
భూవర మౌళిగాంచి యొక – పూటనె దీసెద నంచు నుగ్రుడై॥
భూవర భూపతికి పెద్దమాంబ యను సతీమణి యందు అయ్యప్పరాజు, వెంకట్రాదియను ఇరువురు వీరాగ్రేసరు ుదయించిరి. ఇందలి వెంకట్రాది చరిత్ర తెలియదు. తండ్రి తరువాత అయ్యప్పరాజు రాజ్యానికి వచ్చాడు.
రావెళ్ళ అయ్యప్పరాజు క్రీ.శ.1506
ఈ రావెళ్ళ అయ్యప్పరాజునకు పాపారాజును పేరు కూడా కదు. శూరాగ్రేసరుడని చెప్పవచ్చును. ఈయనకు క్ష్మమాంబయను భార్యయును, తిప్పభూపాుడు కుమారుడు కడు. కృష్ణదేవరాయ కాంలో సేనాపతిగా పనిచేశాడు . ఈతడు క్రీ.శ. 1506 సం॥ కందనవోు (కర్నూు) వద్ద జరిగిన యుద్ధములో పాల్గొని కోటను పట్టుకొన్నాడట. ఈ కందనవోు కోటను పట్టుకొనునపుడు అళియ రామరాయ తాతయగు రామరాజు కూడా నరసింహరాయ సామంతుడుగానుండి యా యుద్ధమున తన పరాక్రమము చూపి యుండెను. ఈ యుద్ధములో అయ్యప్పరాజు చూపిన పరాక్రమము సౌగంధిక ప్రసవాపహరణములో ఇట్లున్నది . అరయ నాయిరువురి యందగ్రజుండు, పరమపావనుడయ్య – పక్ష్మాతలేంద్రు డతిశీవతి క్ష్మ – మాంబికయందు సుతునిశ్రీ తిప్ప వ – సుంధ రాధిపుని
గనిపెంచి నక భూ – కాంతు గాువ పనువడ తనయుని – పట్టంబు గట్టి అతి ముదంబన దాల్చి – య బాటించి హగు గగ్గోుగా -జవజీరుడనుచు మురుగు దునేదార్లు – మొగి సన్నుతింప బాపురేమా యయ్య – భళిభళి యనుచు గోపారాజు బే – ర్కొని చూచి మెచ్చి యఱకు జొక్కును లేక – అహవ భూమి తొగు బిడ్డు మాడ్కి – తెగువతో జొచ్చి, మొససి కందనవోు – ముందరి య్లె ముసుమున్నె విడిపించి – మోహరంబైన బు దునేదారు – భంజించివైచి పాుపొంద గంధేభ – న్లె మట్టాడి, చెరేగి యరసివ -జీరు జిదిమి యెదురు పఠాణీ -న్లె మట్టాడి / చెరేగి యరసివ – జీరు జిదిమి కదక్కిణీచీ – కాకుగావించి డేరీజు తాళ్ళన్ని -తెగ నరికించి కోరి బండారముల్‌ – క్లొలాడిరచి, తన పేరు వారి కం – దనవోలి కోట నిచ్చ మెచ్చు చూచి -నృపులో నితడె ! గొపురా జని – కీర్తించి పొగడ విసిల్లి రణకేళి – విమరించెనెమి ?
ఈ కర్నూు యుద్ధమున 70 మే అశ్విక సైన్యముతో మహమ్మదీయ సైన్య మెదిరించినను విజయనగర సైన్యము పారద్రోలారని బాభాగవతములో త్పొచున్నది . ఈయన తరువాత ఇతని కుమారుడు తిప్పభూపాుడు రాయ సామంతపాకుడుగా ప్రసిద్ధి పొందెను. రెండవ రావెళ్ళ తిప్ప భూపాుడు ఇతనికి రెండవ తిప్పభూపాుడని పేరు. ఇతనికాంలో ముస్లిరు ఆదవాని కోటపై దండెత్తి దానిని జయింపజూచారు. ఈ యుద్ధములో రెండవ తిప్పభూపాుడు పాల్గొని విరోచితముగా పోరాడి విజయము సాధించాడని సౌగంధికా ప్రసవాహరణములో వర్ణింపబడినది. ‘అతని తనూభవుం – దగు తిప్పనృపతి, కుతలాది పతు మిక్కుటముగా నెంచి ధరణి పేరైన యా – దవని దుర్గంబు ! సురతాణి గ్గగా చూరలాడిరచి పొగరు తురుష్కు పోనీక ద్రుంచి తగువజీరు దునె దారుజంపి కపాలెగాండ్ర చీ – కాకుగా దరిమి ! చెరేగి జయక్ష్మీ – చేకొనివచ్చి చ్లగా న హరి – శ్చంద్రునిలీ ! న్లె మహాస్థలి – నేుచునుండి ‘‘ఇతనికి వెంగమాంజయను సతీమణి లింగనృపాుడను కుమారుడు జన్మించాడు. ఈతడు పాల్గొనిన అదవాని దుర్గ యుద్ధములో అళియరామరాయ (కృష్ణదేవరాయ అు్లడు) తండ్రియగు తిమ్మరాజు కూడా పాల్గొన్నాడని బాభాగవతములో వ్రాయబడి వుంది. అతనికి తిప్పభూపాుడు సహాయుడై యుండునని చరిత్ర కారులో ఒకరగు కె.ఈశ్వరదత్తుగారి అభిప్రాయము.
(ఆంధ్ర సాహిత్య పరితృత్రిక. సంపు- 25-6 సం?) అళియరామరాయు పాల్గొనినట్లు గూ వసుచరిత్రమునగదు. సీ పట్టాభిషేక విపర్యయంబున ట్రోు, వెడలి ప్రియానుజుల్‌ వెంటనడువ ! జిత్రకూ టాభిఖ్యంజెగు పెగ్జాండ సాంద్ర హరిద్విసేంద్ర నాదవనికైంది. ఈ రామరాయకు ‘‘అదవేని దుర్గాప హారుడ’’ ను బిరుదున్నట్లును, దాని నాతడు గెల్చినట్లు రామరాజీయములో కూడ వ్రాయబడియున్నది. ఇట్టి మహా యోధు రావెళ్ళ తిప్ప భూపాుడుకు రణరంగమైన అదవాని (అదోని) లో తన పరాక్రమము గన్పరచి యితడు ప్రభువు మన్నన పొందుట స్పష్టపడుచున్నది.
రావెళ్ళ లింగభూపాుడు ( క్రీ.శ.1510 సం॥) ఇతడు 1510 తరువాత అనగా శ్రీ కృష్ణదేవరాయ కాంలో సామంతుడు. ఇతడు ధర్మాత్ముడుగా పేరుగాంచాడు. ఈయన భార్య పేరు సిద్ధాండ ఈమె నర్రావు పర్వతాను ప్రసి. కమ్మవంశుజుని కుమార్తె ఈ లింగనృపాునికి కొండభూపతి, అయ్యప్పరాజును కుమాయి జన్మించి ప్రసిద్ధికి వచ్చిరి. ఈయన గురించి ఎక్కువ వివరాు తెలియవు. రావెళ్ళ కొండభూపాుడు (క్రీ.శ. 1512-20 సం॥) కొండభూపాుడు లింగనృపాుని పుత్రులో ఒకడు. ఈయన మిక్కిలి పరాక్రమశాలిగా పేరొందాడు. శ్రీకృష్ణదేవరాయ పాంధళి దండయాత్రలో ఇతడు పాల్గొన్నాడు. ఆ యుద్ధంలో అతడు చూపిన పరాక్రమానికి రాయు అనేక బిరుదమును ఇచ్చాడు. సౌగంధిక ప్రసవాపహరణమున ఇతనిబిరుదమున్నియు ఈ క్రింది రీతిన వ్రాయబడినవి. ‘‘ ఆ కుమారులోన – సహిత రాజన్య, భీకర శార్యుండు – భీమ బుండు బభేది విభవుండు – పట్టు బెనగంటి, బశిలాటంక శుం – భత్సాండ్యరాజ్య పురహ్లకల్లో – భువన భేతాళ, పరసైన్య బైరవ – భళ్ళాణరాయ గండోగ్ర జగనొబ్బ – గండప్రచండ, గండర గండలి – ఖ్యాత కేశాది రాయ చేరాశి దుర్గ విభాళ చటు, గాయగోవాళ ర – కచ్ఛత్ర బసవ శంకర నిశ్శంక – శౌర్యహం వీర, కంకణ హస్త సం – గడి రక్షపా శత్రుమహానాధ -సముదాయాకార, చిత్రతాంగద భీమ – సింహ తలాట నరశార్యముఖ్యనా- నాభవ్య బిరుద, భరితుండు కొండ భూ – పా శేఖరుడు ‘
దీనిని బట్టి పొందుదేశమునకు రాయతో యుద్ధయాత్ర నొనర్చి అచట నితడు చూసిన పరాక్రమమునకు వాయు మెచ్చుకొని భేతాళ బిరుదమిచ్చినట్లు తెలియచున్నది. మానవపురి పచ్చ బీజపూరు సుల్తాన్‌ సేనాధిపతి యేడుల్‌ తాహితో జరిగిన యుద్ధములో కూడా కొంద భూపతి చాలా పరాక్రమము చూపినట్లు సాగంధిక ప్రసవాపహరణము త్పొడున్నరు .. పాదుచు మానస పురి చెంతం శరి, వదరు నేడుశాహి బముమీద తేజీని చేస్ల – ధేయని నూకి, యాజి రంగముతొచ్చి – యహిత సైన్యము గకవికల్‌ గావించి – గచ్చించి నరికి, ప్రకటించి తన పేరు – వాసిపోనీక ఉచుట రేవంతు -నొరయు వజీర్ల, పొదు దునేదార్ల – పుడమిపై గూల్చి హత్తి వెండి వచ్చు – నవనీశు ల్లె, తత్తరంబున వెన్క – చందమల్‌ పెట్టి నిరుము నల్‌ నజకిన వేదిక్కు గన్న , ధరదొల్లి యాచెడు తలు పైనెగసి పడి కండు బెట్టువారు రక్తము, పొడిjైున యెముకు పాలియు రావాంతు గలిగి యొప్పెడు , మహాకదన రంగమున – సకుకు చెక్కునులేక – అనికేయునే వేయారు వెంగాడి వీపున వెదు, గాయముల్‌ మణిపద కంఋ గా వెన్సనంబున మొన విరిగిన యుగు, క్కసంబున తార హారముల్‌ గా పెనగాని మెదప్రుే – ప్రేవు సొబగు తనర ముత్తర అన్ని చుఋగా కృష్ణదేవరాయు క్రీ.శ 1612-20 సం? అమధ్య బీజపూరు సుల్తానుతో జరిగిన యుద్ధాలో గూడ ఈ రావెళ్ళ కొందభూపతి పాల్గొన్నాడు.
రావెళ్ళ రెండవ అయ్యవ గాయకుడు .. 11 గం? ఈయన కొండగ పాు పోరుడు .. సామాను మార్పు, కరవీర గోలాపాుడు, రెండు మచూరగాయుడు మొదుగు బిరుదు కవు. ఒకరు ఆలియరామరాయు వద్దు న్యాధిపతిగా పనిచేశారు. ఒక అర మద్యం వన తెలియుచున్నది బలియుండా కొందరు సాంసోదరుడు, వీత సాహరం విక్రమార్కుడు గురుతర వరవీర – ఆలాపాుడు సంభవ్య గాయ ప్లురీతనుడు సరసుతుండయ్యను – నాయంద్రుండు రాజు వెయు – కర్పాటు శ్రీరాము రాజదత్త వంట – తమ్మురూపుడు మనం బార్బం చెందు మ చూరతాడు. దీనినిబట్టి రెండు అయ్యవనాయకుడు శ్రీ.శ. 1947 ఆగనంట మధ్య కాపు వీరపురుషుడని మనకు తెలియచున్నది. ఈయన భార్య పేరు వెంగమాంబ, వీరికి కొండ భూపాుడు అను కుమారుడు కడు ..
రావెళ్ళ లింగనృపాుడు – తిరుమణి కోట పాకుడు ఇతడు రావెళ్ళ కొందభూపాుని కుమారుడు . ఇతని భార్య సాయపనేనివారి ఆడపడుచు. సాయపనేని అనంతభూపాుడు శ్రీరంగమాంబ కుమార్తె అయిన భాస్కరాంబ ఇతని భార్య, ఇతడు తిరుమణి కోట రాజధానిగ చేసుకొని పాలించాడు. అబ్దుల్‌ పాదుషా తన సైన్యముతో కోటను ముట్టడిరచాడు. అతనిని ఓడిరచి విజయనగర దళవాయి వెంకటరాయ మెప్పు పొందాడు .. ఈ యుద్ధములో చిక్కిన ముస్లిం ఖైదీను పెనుగొండకు తీసుకువెళ్తూ మార్గమధ్యంలో దయతచి వదలివేశాడట. సౌగంధిక ప్రసవాపహరణం గ్రంథాన్ని వ్రాసిన రత్నాకరం గోపాకలి యిట్లు వర్ణించాడు.
తిరుమణి కోటలో స్థితముగ నిచి ప్రవన ముగ్గమల్‌ – సంగతు పవలించి బెదిరింపు నా వార్త తెలిసిపోతు, ముందు ు పాదు కాం చతురంగ బము సంతంతు గుచు పురమరగాయు ఇతర యువ యాస్తమయము మరియు తొగు మరిగించి అము బాబాు పై అది బాగు చేసి అము వన మనం మన యాంబులో జాల్చి – మన శాత్రవు వారి అన్యాంకు లో పు నూరు కురవీర బము గూల్చిన యుద్ధ నటుడి విముందు మరణాు అంత గదిసిన శత్రువుల్‌ – గళవళమందు అదరిపోవంగత త ఎగిరి కాపుము బసవతం – కన నిరుదాంకము గురి పరికరాు శరణు గండర గండ – వినాు కరుణించి రక్షించు గాయ గోవా కీర్తించెదము మిమ్ము – దిగారు ముద్దు మన్నింపుము మము అని వేడుకొనిన – దయా సృష్టించి, తనర నేర్యు దర్శనారు పుట్టించి సమరంబు చాలించి చయ్యన మరలి ,
ఆగంధిక ప్రసవాపహరణం గ్రంథాన్ని వ్రాసిన రత్నాకరం గోపాకు ఈ రామయ్య లింగభూపాుని ఆస్థానకవి. గోపాకవి తన సౌగంధిక ప్రసవా పహరణాన్ని అతనికి అంగీతం చేశాడు. ఇతడు అనేక కవును పోషించాడు. ఇతనికి అనేక నిరుదును గందం ప్రసవాపహరణం త్పొచున్నది. నరపతి, విజయనగర చక్రవర్తి అతని యుద్ధ కౌశలాన్ని మెచ్చుకొని అనేక చర్య భూషణమును, కరితురంగాను, బహుకరించాడు. సింధురాజు ఉత్తమ అశ్వాను పూన్చిన శకటాన్ని యిచ్చాడు. సౌరాష్ట్ర రాజు రత్నహారం యిచ్చాడని సౌగంధిక ప్రసవాపహరణం వర్ణించింది. ఈయనకు రామభద్ర సృపాుడను కుమారుడు కడు. ఇతనికి అశ్య రేవంత రణధీర ఘంటా నిరాంతకమ్ల ప్రణుత సింహలాట, వరబభీమ, చవర్తిగండ, అదవాని దుర్గ గర్వవిభాళ, హత్తు మువ్వరగండ, హర్యక్షశౌర్య, గగ్గోురాయ అని బిరుదమున్నవని కూడా వర్ణించినది. చవర్తి గండ లేక చమత్తుగండ బిరుదు – వీనిని వెనాటి రాజును, దుర్జయ కుస్థుగు కాకతీయ రాజు (ప్రతాపరుద్రుని పూర్వీకు మున్నగువారు) ధరించుచువచ్చినట్లు వారిశాసనము వ్ల తొసుకొంటాము. ఈ బిరుదు ఇతర రాజు ధరించినట్లు లేదు. కమ్మవారీ వంశీకులోని వారగుట వననే ఈ బిరుదు వచ్చియుందును. ఈ బిరుదు 16 లేక 17వ శతాబ్దాములో రావిళ్ళ భూపతికున్నట్లు సౌగంధిక ప్రసవాపహరము అన గ్రంధములో ఈ ద్విపద భాగమువ్ల తెలియుచున్నది.
సహికక్క నశ్వరేవంతుని పేర, మహనీయ చిత్ర హేమధ్వజు పేర, నరు కారుణోజ్వచ్చత్రుని పేర, గురుతర మ్లెట గోత్రుని పేర, నరపతిదత్తనానా సైంధవబందుర స్యందను పేర , సౌరాష్ట్ర సృషదత్త సలిత రత్న, హారుని పేర దీనావను పేర, రణధీర ఘంటానిరాతంకమ్ల , ప్రణుత సింహతలాటపరమ బభీము . నిత్యాభిరామ నింద్ర ప్రతాప, సత్యహరిశ్చంద్ర సంగతరక్ష, పాకగా యగోవా సహనంవీర , కేశాదిరామ సత్మీర్టీకలాస, చమర్తి వరగంద జగనొబ్బగండ, కలితాదవని దుర్గగర్వవిభాళ, హత్తు మువ్వరగండ హర్యక్ష శార్య , మత్తారిమద భంగదనావతార కనక వసంతాంక గు రాయ, ఘనతర ప్రజమెచ్చు గండాది ఘోర బిరుదాంకు పేర, గంభీరాబ్ది పేర, వరభోగనిర్ణిత వాసవు పేర ‘‘ఈ బిరుదము ఆూరి పోతినాయునకున్నట్లు మనకు తెలియుచున్నది. ఇప్పుడు రావెళ్ళవారికి ఉన్నట్లు స్పష్టపడినది. కనుక ఈ బిరుదు పరంపరగా కమ్మవారి పూర్వీకులేవాడిరనుట ధృవపడినది. అందుచే వెనాటి రాజు కాకతీయు గూడ కమ్మవారికి పూర్వికునియే తెలియుచున్నది. (కమ్మవారి చరిత్ర కొత్త భావయ్యచౌదరి రచన మొదటి భాగము 62 వ పుట) ఈ లింగ నృపతి జయించిన అబ్దుల్‌ పాదుషా సైన్యము, గోల్కొండ రాజ్యము క్రీ.శ. 1611-72 సం॥ మధ్య పాలించిన అబ్బుల్లా కుతుబ్బా అను వానిదే. ఈ యుద్ధము 1611-14 సం? మధ్య జరిగియుండెను. ఈ వీరాగ్రేశ్వరుడు క్రీ.శ. 1584-1614వ సం? మధ్య వాడని తెలియుచున్నది.

రావెళ్ళ రెండవ కొండ భూపాుడు
ఇతడు రావెళ్ళ రెండవ అయ్యప నాయకుని కుమారుడు. ఇతడు చాలా దయాశా ఉంది కీర్తి వహించెను. యుద్ధములో పారిపోయే శత్రువును దయతచి వదటమేకాక వారికి తగిన మర్యాదు చేసేవాడట. ఇతనికి రామ భద్రనృపాుడు, తిమ్మ భూపతీయను ఇరువు కుమాయిన్నారు.
రావెళ్ళ రామభద్ర నృపతి
రెండవ కొండనృపాుని కుమారుడు. ఇతడు తండ్రివలె గొప్ప ధర్మాత్ముడు, తన తల్లిదండ్రు తాత కీర్తి ప్రతిష్ఠు పెంచినట్లు వర్ణించిబడియున్నాడు . ఇతని చరిత్ర విశేషాు తెలియవు.
రావెళ్ళ తిమ్మ భూపాుడు
ఈయన రామభద్ర నృపతికి సోదరుడు. ఈయనకు చౌషష్టి విద్యలో ప్రవీణత గదనియు గొప్ప వీరాగ్రేసరుడని సౌగంధిక ప్రసవాపహరణములో క్రింద ద్విపదన్ల తెలియుచున్నది. ‘ఆ రామభద్ర నా – యక సహోదరుడు సారబలోద్దండ – సాహసాంకుండు హారిచౌషష్టివి – ద్యాపనీణుండు, ఘోర మదారి సం – కుభేదనుండు ధీరుందు తిమ్మధా – త్రీ కళతుండ్రు, ధారుణి వెసెన – తృవు నుతింపు ఈయన పెనుగొండ రాజధానిగా నేలిన శ్రీరంగరాయకు సామంతుడని భావించారు.
రావెళ్ళ ముద్దు నాయకుడు (క్రీ.శ. 1616 వ సం॥)
ఈయన రావెళ్ళ లింగభూపాుని సోదరుడు. ఇతడు కోటపాటి మాకావనీంద్రుని కుమార్తె అగు తిరుమలాంబను వివాహమాడెను. ఈతడును, ఈతని మామగారుగు మాకరాజును తంజావూరు పాకుడగు రఘునాథ నాయకునకును, గొబ్బూరి జగ్గరాజునకును తోపూరు వద్ద క్రీ.శ. 1616 సం॥ లో జరిగిన యుద్ధములో జగ్గరాజు పక్షమున నిలిచి యుద్ధములో పోరాడి ఓడిపోయి పారిపోయినట్లు రఘునాథాభ్యుదయములో వర్ణింపబడినది. ‘‘పారె మూక వెంటబడి మాకరాజు’’ అని వ్రాయబడినది. ఇట్లే ఈ రావెళ్ళ ముద్దు నాయకుడు గూడ పారిపోయెనని వ్రాయబడినది. ఈ విషయము తంజావూరు ఆంధ్రనాయక చరిత్రలో నున్నది. ఈయనకు వెంగభూపాుడను కుమారుడు జన్మించెను.
రావెళ్ళ వెంగభూపాుడు -1838
ఇతడు ముద్దు నాయకేంద్రుని కుమారుడు. అతనికి వెంకటపతి నాయకుడని కూడా పేరున్నది. ఇతడు పెనుగొండ నేలిన రెండవ వెంకటపతి రాయ సామంతుడు. ఇతడు భక్తితత్పరుడు. ఇతనికి రావు వెంగళప్పయ్యను నతడొక సామంతుడున్నాడు. అతనికి వెంగభూపాుడు వీరన్న కనుపూరు అను గ్రామాన్ని అమరంగా యిచ్చాడు. వెంగళప్ప ఆ గ్రామం పై వచ్చు సుంకాను అచట ఉన్న విశ్వేశ్వరస్వామికి దానంచేసి క్రీ.శ. 1538 వ సం ॥ శాసనము వ్రాయించెను. (ఎన్‌.ఐ,ఎన్‌ /130) ఇతడు తన తండ్రితో పాటు తోపూరు యుద్ధంలో పాల్గొన్నట్లు విజయనగర చరిత్రాధారాు అనుగ్రంధం ద్వారా తెయుచున్నది. ఆ గ్రంధం 249-290 పేజీలో ఈ విషయమున్నది. ఈయన చౌపష్టి విద్యందు ప్రవీణుడు.
రావెళ్ళ పాపారయనింగారు, (క్రీ.శ.1000 వ సం॥
ఇతడు క్రీ.శ. 1860 కాలానికి అనగా మూడవ శ్రీ రంగరాయ సమకాలికుడు. ఈ కాంలో నారికట్ల సముతు గోల్కొండ నవాబు అధీనంలో ఉన్నది. మూడవ కీ రంగరాయు ఓడిపోయి, దానిని పోగొట్టుకొన్నాడు. నారికట్టను అబ్దుల్లా కుతుబ్‌ షా జయించి హజరత్‌ షేకు ఖానాసాహెబ్‌ అనునతనిని నారికట్ల పాకుడుగా నియమించాడు. ఖాన్‌ సాహెబ్‌ వద్ద ఈ రావెళ్ళ పాపారాయుడు ఒక అణారాదారునిగా పనిచేశాడు. పాపారాయుడు నారికట్ల సమితిలోని బడుగులేరు అను గ్రామాన్ని ఖరీదు చేసి అందు 45 కుచ్చెళ్ళ భూమిని ఒక కండ్రికగా చేసి దానిని పట్టాభిరామపురం అను అగ్రహారంగా చేసి దానిని శక 1582 లో చంద్ర గ్రహణకాంలో అచట ఉన్న శ్రీ వేంకటాచపతి స్వామికి దానం చేసి శాసనం వేయించాడు.
శ్రీంక యుద్ధములో పాల్గొన్న కమ్మ నాయకు
కమ్మవారు దక్షిణమున తంజావూరు నాయకు క్రిందను, మధురరాజు క్రిందను సామంతుగ మెగిరి. పెమ్మసాని పెద వీరపనాయుడు మధురరాజ్యమునందున్నాడు. క్రీ.శ. 1564-72 సం॥ మధ్య మధుర రాజ్యమునకు కప్పము చెల్లించుచుండిన సింహళ ద్వీపరాజగు తంబిచ్చినాయుడు కప్పము తిరస్కరించి స్వతంత్రుడు కాదంచగా కేశప్పనాయకత్వాన తంబిచ్చి నాయుడు పై యుద్దము ప్రకటించి సింహళ ద్వీపము మధుర పెదకృష్ణప్ప నాయని క్రింద సర్దార్లుగావున్న కమ్మవీయి రావెళ్ళ రమణప్ప నాయుడు, పెమ్మసాని రుద్రప్ప నాయుడు, పచ్చాకస్తూరి నాయుడు, నాదిళ్ళ నారాయణప్ప నాయుడు, రావు వెంకట్రామనాయుడు మొదలైన 27 మంది ఇతర సరదార్లతోను, వారి పరివారంతోను వెడలి జయించి వచ్చి మధురరాజుచే అనేక బహుమతు పొందిరి.
-తాడిపత్రి కైఫీయతు (మధుర త్రిశిరపుర రాజు చరిత్ర అనుసింహళ ద్వీప కై ఫీయత్‌ 2653 రు గ్రంథము మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాయము)
మధుర, తంజాపూరు రాజుకు తగాదాలేర్పడినపుడు వివాదము పరిష్కరించుటకు మధ్యవర్తిత వహించిన రావెళ్ళ వారికి ఇరువురు కొన్ని గ్రామము నియ్యగా అవి తిరువనెల్వేని జిల్లాలోని వగుటవ్ల రావెళ్ళవారు అచటికేగిరి. వారు జమిందాయిగా కొనసాగారు. తిరుపట్టుపల్లి, కోలిలాడికోట, తంజావూరు జిల్లాలోని కొన్ని గ్రామాు, ఇయరసనందల్‌, తిరునల్వేలిలోని 18 గ్రామాు కవు. (ుష్ట్రవ జష్ట్రఱవటం , చీశీపశ్రీవం డ ్గaఎఱఅసaతీం శీట Iఅసఱa – A. పaసఱఙవశ్రీ వీశీసaశ్రీఱవaతీ)
కాపువారు – రావు వెంగళపు మ్ల గోత్రీకుగు రావెళ్ళ వారి వృత్తాంత మింతవరకు తెలిసినది. రావువారును పేరుగవారు. లోకపా గోత్రీకుగా కమ్మవారిలో ప్రసిద్ధికి వచ్చిరి. క్రీ.శ.1617 వ సం. ప్రాంతములో రావు వెంగళప్ప అనునతడి సంశమున ప్రసిద్ధి చెందెను. రావె మెకటపతినాయనింగారికి సామంతుడు గానుండెను. వెంగళప్ప తండ్రి వెంకటప్ప, తాత వెంగకప్పు, రావె వెంకటపతి నాయనింగారు ఇతనికి న్లెూరి జిల్లాలోని వీరన్న కనుపూరను గ్రామమును అమరంగా ఇవ్వగా ఇతడా గ్రామ నాయకత్వము వహించుటయేకాక క్రీ.శ. 1538 సంగాలో గ్రామ సుంకమును అచటి విశ్వేశ్వర స్వామికి దానమిచ్చి శాసనము వ్రాయించి కీర్తివహించెను రావు వెంకటాద్రి ఈయన క్రీ.శ. 1645 సు ప్రాంతమువాడు. ఇతడు రావెళ్ళ ముద్దు కృష్ణప్ప నాయనింగారికి సామంతుడుగా పనిచేయుచుండెను. అందుచే ఈయన న్లెూరు జిల్లాలోని సర్వేపల్లి సీమయందలి కోదూరు గ్రామము అమరంగా పొందెను. ఈత దాగ్రామమున ఒక ధర్మ చెఱువును తచ్చింది శాసనము వ్రాయించి ప్రసిద్ధిగాంచెను.
పెమ్మసానివారు పెమ్మసానివారు వృత్తాంతము ప్రొడ దేవరాయ కాము నుండి మనకు తెలియును. కమ్మ వంశములో మొదట సామాన్య గృహస్థుగా ఉండిరనియు వీరి పూర్వనామం అంవారనియు, మొదట తిమ్మానాయని తండ్రి అం వెంకటపతినాయుడనియు, అతని తల్లిదండ్రు చిన్నతనమున చనిపోగా, పెమ్మసానియను బోనకత్తె వన పెంచబడి నందువన, అతనికి పెమ్మసాని తిమ్మనాయుడని పేరువచ్చినట్లును, ఈయన మొదటి పావురేళ్ళకడ నున్నందున పావురేళ్ళ తిమ్మానాయుడని కూడా వ్యవహరింపబడినట్లును, స్థానిక చరిత్రముందు గదు. (భారతి శుక్ల సంపుటము)
50 పేజీ వరకు.

Share: