Uncategorized

vasireddy-2

రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత

రైతుల సంక్షేమానికి విశేష కృషి ఆయన సేవలకు గుర్తింపుగా డాక్టర్‌ నాయుడమ్మ అవార్డుతోపాటు పలు పురస్కారాలు వీరులపాడు (నందిగామ): రైతు ఉద్యమ నేత, అన్నదాత మాసపత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు (93) హైదరాబాద్‌లో శుక్రవారం గుండెపోటుతో కన్ను మూశారు. 1927, ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నందిగామ మండలం వీరుల పాడులో ఆయన జన్మించారు. 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాల నుంచి డిగ్రీ, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ […]

రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత Read More »

Editor

కక్షాంధ్రప్రదేశ్

ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామన్న ధోరణి ఏపీలో క్రమంగా పెరుగుతోంది. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా నిరంకుశ పోకడలు అవలంబిస్తూ ప్రతిపక్షాలను ఏదో రకంగా హింసిండమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు వ్యవహరిస్తోంది. ఏపీలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష పూరిత రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పాలనను

కక్షాంధ్రప్రదేశ్ Read More »

Gottipati-1

మా ఘంటసాల చారిత్రక ప్రసిద్ధి: గొట్టిపాటి బ్రహ్మయ్య

ఆత్మకథలు చాలా వరకు గ్రంథకర్తల చుట్టూనే తిరుగుతుంటాయి. వారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు, స్ఫూర్తి కలిగించే ఘటనలు ఉంటాయి. ఎవరి జీవిత చరిత్ర చూసినా ఇంచుమించూ ఇవే విషయాలు ఉండి స్ఫూర్తిని రగిలించేవిగా ఉంటాయి. గొట్టిపాటి బ్రహ్మయ్య ఆత్మకథలోనూ అవే ఉంటాయనుకోవడం పొరపాటే అవుతుంది. అజాత శత్రువైన ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’లో అంతకుమించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో చారిత్ర అంశాలు మిళితమై ఉన్నాయి. ఘంటసాల గురించి ఎవరికీ తెలియని గొప్ప విషయాలు చాలానే

మా ఘంటసాల చారిత్రక ప్రసిద్ధి: గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

K11

మూడు పదుల ‘కీరవాణి’ రాగం

తెలుగు చిత్రపరిశ్రమలో మన సామాజిక వర్గానికి చెందిన సంగీత దర్శకులలో టాప్ చెయిర్ కొమ్మినేని అప్పారావు (చక్రవర్తి)కే దక్కుతుంది. అతి తక్కువ సమయంలో వందలాది చిత్రాలకు సంగీతం సమకూర్చిన ఘనత చక్రవర్తిది. అప్పట్లో టాప్ స్టార్స్ మొదలు అప్ కమింగ్ హీరోస్ దాకా చక్రవర్తి బాణీలతోనే జైత్రయాత్ర చేశారు. ఈ నాడు అగ్రకథానాయకులుగా వెలుగొందుతున్న వారందరికీ చక్రవర్తి స్వరాలే తొలిరోజుల్లో అపూర్వ విజయాలను అందించాయంటే అతిశయోక్తి కాదు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన కోడూరి కీరవాణి కూడా

మూడు పదుల ‘కీరవాణి’ రాగం Read More »

K21

మీడియా పవర్ తెలుసుకొనేదెప్పుడో!?

మీడియాకు, రాజకీయాలకు ఉన్న లంకె విడదీయరానిది. రాజకీయాల్లోనే కాదు నలుమూలల జరిగే సమాచారాన్ని జనానికి చేరవేయడానికి మాధ్యమం అవసరం. ఆ అవసరాలతోనే సాగితే, రాజకీయాల్లోనూ రాణించవచ్చునని గ్రహించిన నాయకుల బహుకొద్దిమంది. అందుకే కొందరు నాయకులు తమ సొంతగొంతు వినిపించడానికి సొంత పత్రికలు నడిపారు. ఈ సంప్రదాయం ఈ నాటిది కాదు. అదే విధంగా తెలుగునేలపై మీడియాకు ఉన్న పవర్ ను గుర్తించి, సొంతగా మీడియా హౌస్ నెలకొల్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. ఆయన నెలకొల్పిన

మీడియా పవర్ తెలుసుకొనేదెప్పుడో!? Read More »

K1

పెరుగుతున్న జనాభా ` తరుగుతున్న ఉద్యోగావకాశాలు నాయకులు, ప్రభుత్వాల నిర్లిప్తత

1901 సం॥లో భారతదేశపు జనాభా 21 కోట్లు. ప్రస్తుతం ఒక్క ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం జనాభాయే 22 కోట్లు. ఈ ఒక్క రాష్ట్రం జనాభా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో సమానం. 1975 సం॥లో అత్యయిక పరిస్థితి పాలనను ఇందిరాగాంధీ ప్రారంభించినప్పుడు మన దేశ జనాభా 58 కోట్లు. ఈ పెరుగుదల సాగితే, దేశం దారిద్య్రంలో మగ్గుతుందని ఎక్కువ మంది పిల్లలు బీద కుటుంబాలలోను, ముస్లిం కుటుంబాలలోను ఉంటున్నారని సంజయగాంధీ పంచ సూత్ర ప్రణాళికను (ఫైవ్‌ పాయింట్‌ ప్రోగ్రామ్‌)ను అమలు

పెరుగుతున్న జనాభా ` తరుగుతున్న ఉద్యోగావకాశాలు నాయకులు, ప్రభుత్వాల నిర్లిప్తత Read More »

Rai17

అమెరికా వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న రియా సంజిత ఉప్పలపాటి

మళిస్తుంది.. రియా సంజిత ఉప్పలపాటి విషయంలో ఇది అక్షరాలా నిజం. ఓ వైపు చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూనే మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తున్న పర్యావరణ కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ‘ఇన్‌మై బ్యాక్ యార్డ్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే ఉద్గారాలు ఈ ప్రకృతికి ఎంతటి హాని తలపెడుతున్నాయో అందులో వివరించింది. అంతేకాదు.. ‘ఫరెవర్ ఎర్త్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కాలుష్య నివారణకు కృషి చేస్తున్న

అమెరికా వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న రియా సంజిత ఉప్పలపాటి Read More »

Devi03

తెలుగు అమ్మాయికి అమెరికాలో అరుదైన గౌరవం నేవీ ఫైట్‌ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్‌, అనుపమ కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్‌ ఫైట్‌ అధికారిణిగా బాధ్యతు స్వీకరించి తొగు రాష్ట్రా ఖ్యాతిని, కమ్మజాతిని మరోసారి ప్రపంచం ముందుంచారు. న్యూయార్క్‌ సమీపంలోని లాంగ్‌ ఐలాండ్‌లో పుట్టిన దేవిశ్రీ, పదో తరగతిలో ఉన్న సమయంలోనే నేవీలోకి వెళ్లాని స్ఫూర్తి పొంది, ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తొగు సంఘం (నాట్స్‌) దేవిశ్రీని ప్రత్యేకంగా అభినందించింది. ఆమె తన భవిష్యత్తులో

తెలుగు అమ్మాయికి అమెరికాలో అరుదైన గౌరవం నేవీ ఫైట్‌ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని Read More »

Studio

విజయం ఎక్కడ దాగివుంది?

ఏవ్యాపారాన్నంనా, ఏ వృత్తినంనా, ఏ వ్యాపకాన్నంనా విభిన్నంగా, విక్షణంగా, వినూత్న మైన రీతిలో చేయకలిగినప్పుడే ఎవరినైనా విజయం వరిస్తుంది. ఈ ప్రాధమిక సూత్రాన్ని గుర్తించకుండా అత్యధిక శాతం మంది ఇతరును అనుసరించబోతారు. అనుకరించ బోతారు. ఆ తరువాత ప్రతిచోటా పోటీ తీవ్ర తరంగా వుండి ఆశించిన ఫలితాు భించడం లేదని వాపోతుంటారు. ఏ రంగంలోనంనా అపూర్వ విజయాన్ని సాధించిన వారందరూ విధిగా క్రొత్త పుంతు తొక్కివుంటారు. అందరి కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని వుంటారు. ఫలితం ఎలావుటుందోనన్న,

విజయం ఎక్కడ దాగివుంది? Read More »