లక్ష్మయ్యగారింట్లో అద్దెకు ఉంటున్న సూర్యనారాయణ బొంబాయిలో వ్యాపారం మొదుపెట్టారు. అది పుంజుకోవడంతో తన కుటుంబాన్ని కూడా బొంబాయికి తరలించారు. సూర్యనారాయణ బొంబాయి వెళ్ళిన తరువాత కూడా ఆ రెండు కుటుంబా మధ్య స్నేహం కొనసాగింది. తరచుగా వాళ్ళ కుస్తూండేవాళ్ళు. యన్టిఆర్ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలో బొంబాయి నుంచి సూర్యనారాయణగారి భార్య, కూతుళ్ళు విజయవాడకు వచ్చి యన్టిఆర్ తల్లి వెంకటరావమ్మను కలిసారు. తన భర్తను బొంబాయిలో భాగస్వాము దారుణంగా మోసం చేశారని, తన భర్తపై దొంగకేసు బనాయించారని, పోలీసు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని చెప్పి సూర్యనారాయణగారి భార్య కన్నీరు పెట్టుకున్నారు. మగతోడు లేకుండా ఒంటరిగా బొంబాయిలో న్యాయ వ్యవహారాను తను నడిపించలేకపోతున్నానని చెప్పి ఆమె వెంకటరావమ్మ సహాయాన్ని కోరింది. వెంకటరావమ్మ వారి దుస్థితికి చలించిపోయి, యన్టిఆర్ని వారి కుటుంబానికి సాయపడమని పురమాయించింది. యన్టిఆర్ బొంబాయి వెళ్ళి లాయర్ని కుసుకున్నారు. లాయర్ నివాసం దాదర్లో , సూర్యనారాయణ ఇంటినుంచి ఎనిమిది మైళ్ల దూరం. కేసు విచారణ జరిగినంత కాం ఆ లాయర్ కి కోర్టుకు సాక్ష్యాు సమర్పించడంలో యన్టిఆర్ సహాయపడ్డారు. సూర్యనారాయణ నిరపరాధి అని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన జైు నుంచి విడుదయ్యారు. ఆ రెండునెల కాంలో యన్టిఆర్ ఎప్పుడూ రౖుెగానీ, రిక్షాగానీ ఎక్కలేదు. బొంబాయిలో ఉన్నన్నాళ్లూ ఎక్కడికైనా కాలినడకే.
విజయవాడకు యన్టిఆర్ తిరిగివచ్చే సమయానికి ఇంటర్మీడియట్ పరీక్షు మరీ దగ్గరికి వచ్చేశాయి. పరీక్షకు ముందు దాదాపు రెండు నెలు బొంబాయిలో గడపడం వ్ల ఆయన పరీక్షకు సక్రమంగా తయారు కాలేకపోయారు.
రెండు పేపర్లలో పరీక్ష తప్పారు.
ఇంటర్ల్లో తప్పి ఇంటిపట్టున ఉన్న కుర్రవాళ్ళకి పెళ్ళి చేయడం ఆ రోజుల్లో ఆనవాయితీ. ఇంటర్లో తప్పడంతో యన్టిఆర్ పెళ్ళికి అర్హత సంపాదించుకున్నారు. ఆర్థికంగా కుటుంబం కుదుటగా ఉంది. సంబంధాు చూడడం మొదు పెట్టారు. క్ష్మయ్య తమ్ముడు నాగయ్య తన భార్య తరపునుంచి ఒక సంబంధం తెచ్చారు. ఇంకో సంబంధం వెంకటరావమ్మ గారికి వరుసకు అన్నయ్య అయిన కాట్రగడ్డ చెంచయ్య వైపునుంచి వచ్చింది. చెంచయ్య గారిది కొమరవోు గ్రామం. ఆ గ్రామానికి ఆయన మునసబు. ఆయన కుమార్తె బసవరామ తారకం. యన్టిఆర్్కు ఆ కుటుంబం తొసు. తారకం ఆయన కళ్లముందే పుట్టి పెరిగింది. చెంచయ్యగారే స్వయంగా సంబంధం అడగడానికి వచ్చారు. క్ష్మయ్య ఎటూ త్చేుకోలేక పోయారు. ఒక సంబంధం తన తమ్ముడు తీసుకువచ్చింది. కాగా మరో సంబంధం భార్య తరఫు నుంచి వచ్చింది. రెండు వైపులా కావల్సిన వాళ్ళే. ఎవరిని కాదన్నా, ఎవరి మనసును కష్టపెట్టినా చివరకు బాధపడవసింది తానే. అందుకే యన్టిఆర్ అభిప్రాయం అడిగారు. ఆయన చెంచయ్యగారి సంబంధం వైపు మొగ్గు చూపారు. క్ష్మయ్య ఈ విషయంలో తటస్థంగా ఉన్నారు. షోకు రామయ్య కూడా బసవరామ తారకమే తమ తారకరాముడికి సరిజోడి అన్నారు.
తను చెప్పిన సంబంధం కాదన్నారని నాగయ్యకు కోపం, క్ష్మయ్య పై కక్ష, పెంచుకున్నారు. యన్టిఆర్ నిమ్మకూరు వెళ్లి షోకు రామయ్య వద్ద ఉన్నారు. పెళ్లి ఖరారైంది. పెళ్లి పత్రికలో పరుని తండ్రి నందమూరు రామయ్య అని రాసివుంది. నాగయ్యతో మనస్పర్థు,తగాదా ఏ అనర్ధానికి దారి తీస్తుందోనని భయపడి, కుమారుని వివాహానికి రాలేమన్నారు క్ష్మయ్య. 1942 వ సంవత్సరం మే 2 వ తేదీన కొమరవోులో యన్టిఆర్్ బసవరామ తారకం పెళ్ళి జరిగింది. పెళ్ళికి క్ష్మయ్య, వెంకటరావమ్మ హాజరుకాలేదు. పెళ్ళి జరిగిన కొంత కాలానికే క్ష్మయ్య భయపడిరదంతా జరిగింది. తన పొలాన్ని నాగయ్య అమ్మకానికి పెట్టినట్లుగా క్ష్మయ్యకు వార్త అందింది. ఈ వార్త వినగానే ఆయన ఆందోళనతో నిమ్మకూరు వెళ్లి చూడగా తన తమ్ముడు నిజంగానే విశ్వాసఘాతుకానికి ఒడిగట్టినట్లు రుజువైంది. తాను డబ్బు తీసుకోలేదని వాదించాడు నాగయ్య. పసిప్లివాడిలా చెప్పినదంతా నమ్మే అన్నగారి విశ్వాసానికి చాలా సుభంగానే అతడు విఘాతం కలిగించాడు.
క్ష్మయ్య సర్వమూ కోల్పోయారు. వైకుంఠపాళీలో పామునోటికి బలై, నిచ్చెన పైమెట్టు నుంచి మళ్ళీ మొదటి మెట్టుకు పడిపోయినట్లు అనిపించింది క్ష్మయ్యకు.
ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయినప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. తర్వాత అప్పు తీర్చడానికి పొం అమ్ముకున్నారు. బెజవాడలో పా వ్యాపారం కలిసి వచ్చింది. పొం కొన్నారు కానీ ఇప్పుడు తమ్ముడి మోసానికి గురై పొం పోగొట్టుకున్నారు. యన్టిఆర్ నటజీవితంలో నిదొక్కుకున్నాక, సంపాదన పెరిగిన తరువాత, క్ష్మయ్యని మోసం చేసి నాగయ్య ఎవరికో అమ్మిన భూమిని యన్టిఆర్ మళ్లీ కొనుగోు చేశారు. క్ష్మయ్యగారు అప్పు తీర్చడానికి అమ్ముకున్న భూమిని కూడా తిరిగి కొన్నారు. ఆ రెండిరటినీ ఆయన తండ్రి క్ష్మయ్యగారి పేరనే రిజిస్టర్ చేశారు. యన్టిఆర్్ తండ్రికి గర్వకారణమయ్యారు. కానీ ఇదంతా దాదాపు దశాబ్దం తరువాత జరిగిన కథ. ప్రస్తుతానికి కుయ్యగారు మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోయారు.
యన్టిఆర్కి పెళ్ళయింది. కొత్త పెళ్లికూతురు విజయవాడ కాపురానికొచ్చింది. యన్టిఆర్ కి తమ కుటుంబం గురించి తప్ప ఇతర విషయాు ఆలోచించుకోవడానికి సమయం లేదు. ఆయన ఇంటర్ రెండోసారి కూడా తప్పారు. ‘ విద్యానాశాయ కల్యాణం సర్వ నాశాయ శోభనం’ అంటూ స్నేహితు ఆటపట్టించారు.
ప్రస్తుతం ఆయనకు ఒక ఉద్యోగం కావాలి. అది ఎలాంటిదైనా సరే కానీ వెంటనే కావాలి. నెకు అరవైనాుగు రూపాయ జీతంపై ఆయన కోర్టు అటెండర్గా తాత్కాలిక ఉద్యోగాన్ని సంపాదించారు. అప్పటికే పొగాకు వ్యాపారంలో అనుభవం ఉన్న తన మిత్రుడు బబ్బూరి వెంకయ్యతో కలిసి భాగస్వామ్యంలో సిగరెట్లు, బీడీ హోల్ సేల్ వ్యాపారం మొదు పెట్టారు. వ్యాపారం పుంజుకోవడంతో చుట్టు కూడా కలిపారు. ఇక కోర్టులో తాత్కాలిక ఉద్యోగం మానేసి పూర్తిస్థాయిలో వ్యాపారం పై దృష్టి సారించారు యన్టిఆర్్. వ్యాపారంలో లాభం కనిపించింది. జీవితం ఇక నల్లేరు మీద బండి నడక చందాన అనుకుంటున్న సమయంలో బబ్బూరి వెంకయ్య జబ్బు పడ్డారు. వ్యాపారం నుంచి విరమించుకున్నారు. యన్టిఆర్్కు వ్యాపారాన్ని ఒంటరిగా నడిపించగలిగే సామర్థ్యం, వ్యాపార జ్ఞానం, ఆర్థిక బం లేవు. వ్యాపారం మూసేయాల్సి వచ్చింది. పొగాకు వ్యాపారంలో ఉండగా, యన్టిఆర్కు చుట్ట అవాటయింది. గుడ్డిలో మ్లె ఏమిటంటే రోజుకు ఒకటి లేదా రెండు చుట్టు మాత్రమే కాల్చేవారు. ఆ వ్యాపారం మూసేసిన తరువాత యన్టిఆర్్ కొంతకాం ఒక ప్రింటింగ్ ప్రెస్ నడిపారు. అందులో నష్టం వచ్చింది. చాలా తొందరలోనే ఆ ప్రెస్ను మూసేశారు.
వాళ్ల కుటుంబం పెద్దది. ఇప్పుడు యన్టిఆర్్కు ఒక కొడుకు కూడా ఉన్నారు. పెరుగుతున్న కుటుంబానికి తగినట్లుగా ఆ ఇంటికి ఆదాయం లేదు. క్ష్మయ్యగారు ఇు్ల అమ్మేయానుకున్నారు. మూడవసారి పరీక్షలో యన్టిఆర్ ఇంటర్ పాసయ్యారు. సమస్యతో సతమతమౌతున్న సమయంలో ఇదొక్కటే ఆయనకు ఊరట కలిగించిన విషయం.