August 14, 2020

nt

యన్‌టిఆర్‌ రాయసీమకు చేయూత

1952లో తొగు చిత్రసీమ అనే సినీ పత్రిక పాఠకు ప్రశ్ను పంపితే వాటికి యన్‌టిఆర్‌ స్వయంగా సమాధానమిస్తారని ఒక ప్రకటన విడుద చేసింది. ప్రకటన మెవడగానే ఆ పత్రిక కార్యాయానికి ఉత్తరాు మ్లెవెత్తాయి. అపూర్వమైన ఆ స్పందన యన్‌టిఆర్‌ పాపులారిటీకి అద్దం పట్టింది. ప్రతి ఉత్తరానికి యన్‌టిఆర్‌్‌ సమాధానమివ్వడం, వాటన్నిటినీ పత్రికలో ముద్రించడం సాధ్యపడే విషయంలా కనిపించ లేదు. అందుకని ఆ పత్రిక సంపాదకుడు ఉత్తరా న్నింటినీ అంశా వారీగా విభజించి అందరూ సాధారణంగా అడిగిన ప్రశ్ను […]

యన్‌టిఆర్‌ రాయసీమకు చేయూత Read More »

km1

నేత తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాు మారవు

శతాధిక కమ్యూనిస్టు నేత వీరపనేని రామదాసు శతజయంతి సందర్భంగా ప్రసంగం ‘‘కమ్యూనిస్టు సిద్ధాంతాు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి… కానీ వాటిని అము చేయడంలో ప్రస్తుత నాయకు తీరే మారుతోంది’’ అంటూ శతాధిక వృద్ధుడు, కమ్యూనిస్టు యోధుడు వీరపనేని రామదాసు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఏపీ, తెంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తనకంటూ చరిత్రలో స్థానం సంపాదించుకున్న రామదాసు 101 ఏళ్లు వయస్సులోనూ గత అనుభవాను, ప్రస్తుత పరిస్థితిని కుండబద్దుకొట్టినట్టు వివరించారు. నేను చదివింది మూడవ తరగతి.

నేత తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాు మారవు Read More »

km

కమ్యూనిస్టు ఉద్యమ నేత రామదాసు కన్నుమూత

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నేత వీరపనేని రామదాసు (101) జులై 25న తుదిశ్వాస విడిచారు. ఆయన ముగు జిల్లా గోవిందరావుపేటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం తాూకా కొయ్యగూరపాడు ఆయన స్వగ్రామం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి తొలినాళ్లలో గన్నవరం తాూకా కార్యదర్శిగా పనిచేశారు. పుచ్చపల్లి సుందరయ్యకు ఆయన సన్నిహితు. రామదాసు మృతి చెందారన్న విషయం తొసుకొని చుట్టుపక్క గ్రామా ప్రజు, సీపీఎం నాయకు అధిక సంఖ్యలో తరలివచ్చి నివాళుర్పించారు. రామదాసుకు కుమాయి డాంగే,

కమ్యూనిస్టు ఉద్యమ నేత రామదాసు కన్నుమూత Read More »

m

మణి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌

కాకర్ల వారు నేతాజీ రోడ్‌, పాపనాయకన్‌ పాళంయ, కోయంబతూర్‌లో ఈ సంస్థను 1954లో శ్రీ జి. కుప్పుస్వామి నాయుడు కుటుంబము వారు ప్రారంభించిరి. వారి కుమారుడు స్వర్గీయ శ్రీ జి.కె.గోవిందస్వామి నాయుడును ప్రేమతో జి.కె.మణి అనెడివారు. కావున పాఠశా పేరు మణి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌గా పెట్టిరి. ఈ స్కూల్‌కు మొదటి హెడ్‌మాస్టర్‌ శ్రీ ఎన్‌. చిన్నస్వామి నాయుడు కోయంబతూరు పేయి తమ ప్లిను ఇందులో చేర్చుటకు తహతహలాడే స్థాయిలో ఈయన రూపొందించిరి. ఈ స్కూల్‌ వారు

మణి హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ Read More »

V

ప్రఖ్యాత వ్యవసాయవేత్త

డా॥ కొసరాజు తిరుమరావు ఇకలేరు తన జీవితాంతం ఆర్యసమాజ్‌ సిద్ధాంతాను నమ్ముకుని తన నిత్య జీవితంలో ఆ సిద్ధాంతానే ఆచరించిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. ఆర్య పురుషు బిరుదాంకితు డా॥ కొసరాజు తిరుమరావు తన 86వ యేట జూన్‌ 30న తుదిశ్వాస విడవటం వారి కుటుంబ సభ్యునే కాక బంధువును, స్నేహితును, శ్రేయోభిలాషును శోక సముద్రం ముంచింది. డా॥ తిరుమరావు కృష్ణా జిల్లా కురుమద్దా గ్రామానికి చెందిన కొసరాజు వెంకట్రామయ్య, అన్నపూర్ణమ్మ దంపతుకు 1935లో న్గావ కుమారునిగా

ప్రఖ్యాత వ్యవసాయవేత్త Read More »

G

మా అందరిదీ ‘సి’ క్లాసే.. జైలులో అలా ఉండేవి మా పాట్లు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన వేసిన ప్రతీ అడుగు జనహితం కోసమే.. దేశం కోసమే. ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’ జీవితపు విలువలను నేర్పిస్తుంది. ఆత్మకథ తనదే అయినా తన గురించి తక్కువ చెప్పి ఇతరుల గురించి, స్వరాజ్య సాధనలో వారు అనుభవించిన కష్టనష్టాల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. నమ్మిన విలువలకు ఎంతగా ప్రాణం ఇచ్చారో ‘నా జీవన నౌక’ చెబుతుంది. గత వందేళ్లలో మన సాంఘిక వ్యవస్థలో ఎన్ని

మా అందరిదీ ‘సి’ క్లాసే.. జైలులో అలా ఉండేవి మా పాట్లు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

Lock

లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారి కి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ చేయూత

లాక్‌ డేన్ వల్లన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటన హైదరాబాదుకు చెందిన వడ్లమూడి రాజేష్ కు 5000 వేల రూపాయలు 3000 వేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులను విశాఖపట్నానికి చెందిన మాగంటి దన వెంకట రాంప్రసాద్ కు 5000 ‌ రూపాయలు సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది మాగంటి రాంప్రసాద్ కు మే నెలలో కూడా ఐదు వేల రూపాయలు అందజేసినట్లు సమస్త పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు

లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారి కి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ చేయూత Read More »